Tuesday, April 28, 2015

Earth quake

ప్రకృతి ప్రకోపిస్తే మనిషి దూదిపింజ నీటిలో కొట్టుకుపోతాడు గాలిలో ఎగిరిపోతాడు భూమిలో కూరుకుపోతాడు 5 సెకను ల ముందు తెలుస్తుందిట భూకంపం వస్తుందని మనకి తెలిసే లోగా కాలం మించిపోతుంది విర్రవీగే మనిషి
వెర్రి వాడు మాత ముందు కుర్రవాడు వరదలూ తుఫానులూ మనకి సంకేతాలు పంపుతాయి కానీ భూకంపాలు
మూకవుమ్మడిగా ముంచేస్తాయ్ జపాన్ ఈ విషయం లో బాగా ముందుచూపుతో వుంది మిగతా దేశాలు యింకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు
80 ఏళ్ళ తరవాత మన పొరుగు దేశం మనలాగే పేద దేశం భారీ నష్టాన్ని చవి చూసింది మన దేశం లో కూడా బీహార్ ఎక్కువ నష్ట పోయింది ఉత్తర ప్రదేశ్ బెంగాల్ కూడా
రాజమండ్రి చిన్న కంపనాలకే కంగారు పడింది
మానవ తప్పిదాలు ఎప్పటికప్పుడు నష్టాలని కలిగిస్తోనే ఉన్నాయి చెట్లు మన సంపద అయినా మన కొమ్మని మనమే నరికేస్తున్నాం భూమిలో నీటిని విచక్షణా రహితం గా తోదేస్తున్నాం చెరువులు చెరిగిపోతున్నాయ్ జలచరాలు జలదరిస్తున్నాయ్
మనం ఎప్పటికి మేలు కొంటాం .సానుభూతి చూపిస్తున్నాం ముందు జాగ్రత్త మర్చిపోతున్నాం
అడవుల్ని రక్షించాలి భూమాతని బ్రతికించాలి

No comments:

Post a Comment